ETV Bharat / business

మరింత ప్రియమైన బంగారం.. నేటి ధరలు ఇవే

author img

By

Published : Dec 24, 2019, 5:25 PM IST

క్రిస్మస్​ కొనుగోళ్ల డిమాండ్​తో పసిడి, వెండి ధరలు నేడు పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.191 వృద్ధి చెందింది. వెండి కిలోకు రూ.47 వేలు దాటింది.

GOLD
బంగారం

దేశీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా పెరుగుతూ రికార్డు దిశగా ప్రయాణిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.191 పెరిగి..రూ.39,239కి చేరింది.

క్రిస్మస్​ సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కొనుగోళ్ల డిమాండు నేటి ధరల వృద్ధికి ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.943 (దిల్లీలో) పెరిగి రూ.47,146కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,491 డాలర్లకు వృద్ధి చెందింది. వెండి ఔన్సుకు 17.60 డాలర్లకు పెరిగింది.

ఇదీ చూడండి:వృద్ధి భయాలతో.. మార్కెట్లకు రెండో రోజూ నష్టాలే

దేశీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా పెరుగుతూ రికార్డు దిశగా ప్రయాణిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.191 పెరిగి..రూ.39,239కి చేరింది.

క్రిస్మస్​ సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కొనుగోళ్ల డిమాండు నేటి ధరల వృద్ధికి ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.943 (దిల్లీలో) పెరిగి రూ.47,146కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,491 డాలర్లకు వృద్ధి చెందింది. వెండి ఔన్సుకు 17.60 డాలర్లకు పెరిగింది.

ఇదీ చూడండి:వృద్ధి భయాలతో.. మార్కెట్లకు రెండో రోజూ నష్టాలే

Bagdogra (West Bengal), Dec 24 (ANI): Former Maharashtra chief minister and Bharatiya Janata Party (BJP) leader, Devendra Fadnavis, on December 24 said the stand of West Bengal Chief Minister Mamata Banerjee on Citizenship Amendment Act (CAA) is against the people who have faced religious persecution. Fadnavis along with West Bengal BJP president Dilip Ghosh arrived in Bagdogra on December 24 for BJP's pro-CAA campaign.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.