ETV Bharat / business

తగ్గిన పసిడి వెల- భారీగా పెరిగిన వెండి ధర - వెండి ధర

పసిడి ధర మరింత తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం దిల్లీలో రూ.317 తగ్గింది. వెండి కిలోకు ఏకంగా రూ. 70 వేల మార్క్ దాటింది.

Gold, silver
భారీగా పెరిగిన వెండి, స్వల్పంగా తగ్గిన బంగారం
author img

By

Published : May 5, 2021, 4:18 PM IST

దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.317 తగ్గి.. రూ.46,382 వద్దకు చేరింది.

వెండి ధర రూ.2,328 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,270 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,776 డాలర్లకు క్షీణించింది. వెండి ఔన్సుకు 26.42 డాలర్లకు చేరింది.

దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.317 తగ్గి.. రూ.46,382 వద్దకు చేరింది.

వెండి ధర రూ.2,328 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,270 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,776 డాలర్లకు క్షీణించింది. వెండి ఔన్సుకు 26.42 డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.