హైదరాబాద్ బంజారాహిల్స్లోని టెన్నోవిజన్ మొబైల్ షోరూంలో శామ్సంగ్ గెలాక్సీ నోట్-10, నోట్ 10 ప్లస్ను సినీ నటి హెబ్బాపటేల్ గురువారం విడుదల చేశారు. నూతన మోడల్స్ను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టెన్నోవిజన్ మొబైల్ షోరూం సీఎండీ సికిందర్తో పాటు శామ్సంగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్ఫోన్లో కెమెరాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం బీష్మ చిత్రంతో పాటు మరో చిత్రంలో నటిస్తునట్లు ఆమె వివరించారు.
ఇదీ చూడండి: ఓ వైపు యురేనియం... మరోవైపు క్వార్ట్జ్...