ETV Bharat / briefs

యూపీలో అధికారమే లక్ష్యం:రాహుల్ - Modi

దేశానికి కాపలాదారని చెప్పుకునే మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల సంపదను దోచుకుంటున్నారని రాహుల్​ గాంధీ విమర్శించారు.

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ
author img

By

Published : Feb 11, 2019, 9:48 PM IST

Updated : Feb 11, 2019, 10:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ... ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ... దేశంలోని అన్ని రాష్ట్రాల సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర​ప్రదేశ్​లో ప్రస్తుత అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్​ పార్టీ పగ్గాలు చేపట్టే వరకు తనతో పాటు ప్రియాంక గాంధీ, సింథియాలు విశ్రాంతి తీసుకోరని రాహుల్​ ప్రకటించారు.

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ
undefined

"ఉత్తర​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల ధనాన్ని దేశ కాపలాదారు (మోదీ)దోచుకుంటున్నారు. రక్షణ రంగ సొమ్మునూ అపహరించారు. దేశాన్ని రక్షిస్తున్నానన్న నరేంద్రమోదీ ఫ్రాన్స్​ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మరీ రూ.30 వేల కోట్లను అనిల్​ అంబానీకి దోచిపెట్టారు. దేశానికి ఉత్తర​ప్రదేశ్​ గుండె లాంటిది. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది. అన్యాయంపై పోరాడటానికే ప్రియాంకాగాంధీ, సింథియాలను కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శులుగా నియమించా. లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలవడం, ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం."
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ... ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ... దేశంలోని అన్ని రాష్ట్రాల సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర​ప్రదేశ్​లో ప్రస్తుత అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్​ పార్టీ పగ్గాలు చేపట్టే వరకు తనతో పాటు ప్రియాంక గాంధీ, సింథియాలు విశ్రాంతి తీసుకోరని రాహుల్​ ప్రకటించారు.

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ
undefined

"ఉత్తర​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల ధనాన్ని దేశ కాపలాదారు (మోదీ)దోచుకుంటున్నారు. రక్షణ రంగ సొమ్మునూ అపహరించారు. దేశాన్ని రక్షిస్తున్నానన్న నరేంద్రమోదీ ఫ్రాన్స్​ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మరీ రూ.30 వేల కోట్లను అనిల్​ అంబానీకి దోచిపెట్టారు. దేశానికి ఉత్తర​ప్రదేశ్​ గుండె లాంటిది. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది. అన్యాయంపై పోరాడటానికే ప్రియాంకాగాంధీ, సింథియాలను కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శులుగా నియమించా. లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలవడం, ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం."
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

Viral Advisory
Monday 11th February 2019
Clients please note the following addition to our output:
VIRAL (SKIING): Henrik von Appen suffers dramatic crash in the downhill portion of the combined. Already moved.  
Regards,
SNTV
Last Updated : Feb 11, 2019, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.