ETV Bharat / briefs

'ముఖ్యమంత్రి కేసీఆర్​ రావడం సంతోషకరం'

శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సీఎంల రాకపై స్వరూపానంద స్వామి హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jun 17, 2019, 7:09 PM IST

Updated : Jun 17, 2019, 10:25 PM IST

శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం

విజయవాడ సమీపంలోని శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణాతీరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఉత్తరాధికారిగా కిరణ్​కుమార్​ శర్మ దీక్ష స్వీకరించారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 2024 నాటికి పీఠాధిపతిగా స్వాత్మానందేంద్రకు పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తామని స్వరూపానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రావడం సంతోషంగా ఉందని స్వరూపానంద స్వామి అన్నారు.

శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం

ఇవీ చూడండి: శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం

విజయవాడ సమీపంలోని శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణాతీరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఉత్తరాధికారిగా కిరణ్​కుమార్​ శర్మ దీక్ష స్వీకరించారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 2024 నాటికి పీఠాధిపతిగా స్వాత్మానందేంద్రకు పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తామని స్వరూపానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రావడం సంతోషంగా ఉందని స్వరూపానంద స్వామి అన్నారు.

శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం

ఇవీ చూడండి: శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 17, 2019, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.