ETV Bharat / briefs

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది సంబురాలు..

వికారినామ సంవత్సరం షడ్రుచుల మిళితంగా ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా కాలం మనల్ని పరీక్షిస్తుందని... అందరూ సంయమనంతో సమస్యలను అవగాహన చేసుకుంటూ వెళ్లాలన్నారు. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని పంచాంగం చెబుతుందని సెలవిస్తున్నారు పండితులు.

author img

By

Published : Apr 6, 2019, 5:07 AM IST

Updated : Apr 6, 2019, 8:28 AM IST

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు

వికారి నామ సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. రాజ్ భవన్​లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. గవర్నర్ దంపతులతో పాటు మండలి ఇన్​ఛార్జీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, సీఎస్ ఎస్కే జోషి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందని... అందరూ స్థితప్రజ్ఞతతో మెలగాలని గవర్నర్​ సూచించారు.

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు
షడ్రుచుల మిళితం...

శ్రీ విద్యా శ్రీధరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని... అయితే ఎప్పుడు పడతాయో తెలియదని పండితులు తెలిపారు. మధ్య భారతంలో ఎక్కువగా పడతాయని... ఉపద్రవాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. పత్రికా, క్రీడా రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.

ఇదీ చదవండి: సివిల్స్​లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు

వికారి నామ సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. రాజ్ భవన్​లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. గవర్నర్ దంపతులతో పాటు మండలి ఇన్​ఛార్జీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, సీఎస్ ఎస్కే జోషి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందని... అందరూ స్థితప్రజ్ఞతతో మెలగాలని గవర్నర్​ సూచించారు.

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు
షడ్రుచుల మిళితం...

శ్రీ విద్యా శ్రీధరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని... అయితే ఎప్పుడు పడతాయో తెలియదని పండితులు తెలిపారు. మధ్య భారతంలో ఎక్కువగా పడతాయని... ఉపద్రవాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. పత్రికా, క్రీడా రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.

ఇదీ చదవండి: సివిల్స్​లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు

Intro:tg_adb_81_05_trs_pracharam_avb_c7
రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేశం
సెల్ నంబర్:9949620369
కాలం కలిసి వస్తే కేసీఆరే దేశానికి ప్రధాని అవుతారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేష్ నేతను గెలిపించాలని కోరారు. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఏపీ లో జగన్ గెలవడం ఖాయమని జోస్యం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ తట్ట బుట్ట సర్దు కోవడం ఖాయమైనదన్నారు. ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తుందన్నారు. జగన్ 23 ఎంపీ సీట్లు గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్నారు. తెలంగాణ 17, ఏపీ 23 సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత మాట్లాడారు.


Body:బైట్స్
కొప్పుల ఈశ్వర్, మంత్రి
బాల్క సుమన్, ఎమ్మెల్యే చెన్నూరు
బోర్లకుంట వెంకటేష్ నేత, తెరాసఎంపీ అభ్యర్థి


Conclusion:తెరాస
Last Updated : Apr 6, 2019, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.