ETV Bharat / briefs

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తున్నారు

author img

By

Published : Mar 22, 2019, 8:07 AM IST

Updated : Mar 22, 2019, 12:49 PM IST

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
మూడు శాసన మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రులు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... మొత్తం 814 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫలితాలు 26న వెలువడనున్నాయి.

ఇవీ చదవండి:లక్ష్యం పదహారు.. గెలుపు గుర్రాలకే పెద్దపీట

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
మూడు శాసన మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రులు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... మొత్తం 814 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫలితాలు 26న వెలువడనున్నాయి.

ఇవీ చదవండి:లక్ష్యం పదహారు.. గెలుపు గుర్రాలకే పెద్దపీట

sample description
Last Updated : Mar 22, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.