ETV Bharat / briefs

న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్​ అలీ

author img

By

Published : Jun 7, 2019, 4:17 PM IST

కేసీఆర్​ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.

న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్​ అలీ

న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్​ అలీ

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ​ గెలుస్తుందని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ప్రజాకోర్టుకు వెళ్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు మార్చి నుంచి జరుగుతున్నాయని ఆ విషయంలో తాము కోర్టును ఆశ్రయించామన్నారు. పిటిషన్​ కోర్టులో పెండింగ్​లో ఉండగా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న కేసీఆర్​ వంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్​ అలీ

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ​ గెలుస్తుందని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ప్రజాకోర్టుకు వెళ్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు మార్చి నుంచి జరుగుతున్నాయని ఆ విషయంలో తాము కోర్టును ఆశ్రయించామన్నారు. పిటిషన్​ కోర్టులో పెండింగ్​లో ఉండగా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న కేసీఆర్​ వంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : పెంట్లపల్లిలో తెరాస వర్గాల కొట్లాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.