ETV Bharat / briefs

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం" - mp revanth reddy

ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తనకు ఇచ్చిన హోదాను బాధ్యతగా నిర్వర్తిస్తానని,  ప్రజా సమస్యల పట్ల పార్లమెంట్​లో పోరాడతానని తెలిపారు.

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడితే రాజ్యం"
author img

By

Published : Jun 11, 2019, 9:53 AM IST

Updated : Jun 11, 2019, 12:00 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ అనాలోచిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్​కు వచ్చే ఎన్నికల్లో ఆ 12 మందే మిగులుతారని జోస్యం చెప్పారు. కంటోన్మెంట్​ మహేంద్రహిల్స్​ కాలనీలో కాంగ్రెస్​ నేత ఆర్టీసీ మాజీ ఛైర్మన్​ సంజీవ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్​ పరిధిలోని ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం"

ఇదీ చూడండి : సీఎల్పీ విలీనంపై ఇవాళ హైకోర్టులో విచారణ

ముఖ్యమంత్రి కేసీఆర్​ అనాలోచిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్​కు వచ్చే ఎన్నికల్లో ఆ 12 మందే మిగులుతారని జోస్యం చెప్పారు. కంటోన్మెంట్​ మహేంద్రహిల్స్​ కాలనీలో కాంగ్రెస్​ నేత ఆర్టీసీ మాజీ ఛైర్మన్​ సంజీవ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్​ పరిధిలోని ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం"

ఇదీ చూడండి : సీఎల్పీ విలీనంపై ఇవాళ హైకోర్టులో విచారణ

సికింద్రాబాద్.. యాంకర్.. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు .ప్రజలు తనకు ఇచ్చిన హోదాను బాధ్యతగా నిర్వహిస్తానని ప్రజా సమస్యల పట్ల పార్లమెంట్లో పోరాటం చేస్తానని అన్నారు .ఈ రోజు కంటోన్మెంట్ లోని మహేంద్ర హిల్స్ రవి కాలనీ సొసైటీ కాలనీ లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ నేత మాజీ ఆర్టీసీ ఛైర్మెన్ కొత్త సంజీవ రెడ్డి నివాసం వద్ద మల్కాజిగిరి ఎం పి రెవెంత్ రెడ్డి కి ఘనంగా సన్మానం చేశారు....ఈ సందర్బంగా రెవెంత్ మాట్లాడుతూ ...మహేంద్ర హిల్స్ లోని 5 వ వార్డు లో గత ఎన్నికల్లో 25 ఓట్లు గల్లంతు అయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు...నాకు స్పష్టమైన వివరాలు నాకు ఇస్తే ఓట్ల విషయం పై చీఫ్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళుతానని కాలనీ వాసులు హామీ ఇచ్చారు....అదే విధంగా మహేంద్రహిల్స్ లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పేసుతనని హామీ ఇచ్చారు....కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యపై తాగునీటి సమస్యపై పోరాడతానని స్పష్టం చేశారు ..కంటోన్మెంట్ రోడ్ల విషయంలో ఆర్మీ అధికారులతో త్వరలోనే మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు ..ఎన్నికల వేళ తాను ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉన్నానని ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యం అని అన్నారు.. సీఎం కేసీఆర్ అనాలోచిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ఆరోపించారు.పార్టీ ఫిరాయింపుల పేరుతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేయించుకున్న కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారని జోస్యం చెప్పారు..మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని కంటోన్మెంట్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మిద్దాం అనుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మారే విధంగా పోరాటం చేశామన్నారు...బైట్..రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి ఎం.పి
Last Updated : Jun 11, 2019, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.