ETV Bharat / briefs

అనాథ విద్యార్థి గృహం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

అనాథ విద్యార్థి గృహంలోని ప్రవేశాలకు 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం కార్యదర్శి తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు జూన్​ ఐదో తేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందజేయాలన్నారు.

author img

By

Published : May 17, 2019, 4:13 PM IST

anaadha

హైదరాబాద్​ వనస్థలీపురంలోని అనాథ విద్యార్థుల గృహంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనాథ, నిరుపేద విద్యార్థులు ఇంటర్మీడియట్​, డిగ్రీ , ఇతర కోర్సులు చదువుతున్న వారి నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్​ తెలిపారు. ప్రవేశాల కోసం అనాథ ధ్రువీకరణ, ఆర్థిక, చదువుకు సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. జూన్​ ఐదోతేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, బస్​పాస్​, వైద్యఖర్చులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అనాథ విద్యార్థి గృహం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇదీ చదవండి: అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో

హైదరాబాద్​ వనస్థలీపురంలోని అనాథ విద్యార్థుల గృహంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనాథ, నిరుపేద విద్యార్థులు ఇంటర్మీడియట్​, డిగ్రీ , ఇతర కోర్సులు చదువుతున్న వారి నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్​ తెలిపారు. ప్రవేశాల కోసం అనాథ ధ్రువీకరణ, ఆర్థిక, చదువుకు సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. జూన్​ ఐదోతేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, బస్​పాస్​, వైద్యఖర్చులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అనాథ విద్యార్థి గృహం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇదీ చదవండి: అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో

Hyd_Tg_13_17_Anaadha Vidyarthi Griha On New Admissions_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) అనాథ విద్యార్థి గృహంలో ప్రవేశాలు 2019-20 విద్య సంవత్సరానికి ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం తెలిపింది. అనాథ విద్యార్థి గృహం నగరంలోని వనస్థలిపురంలో 1919 లో ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అనాథ , నిరుపేదలైన ఇంటర్ , డిగ్రీ మరియు పలు కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ విద్య సంవత్సరానికి ప్రవేశాలు చేపడుతున్నట్లు గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్ తెలిపారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి గృహంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి , బస్ పాస్ , మెడికల్ ఖర్చులు కాలేజీలలో , పలు పోటీ పరీక్షలలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కుల , మత , ప్రాంతాలకు అతీతంగా అనాథ నిరుపేద బాలురులు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు . ఈ ప్రవేశాల కోసం అనాథ ధ్రువీకరణ ,ఆర్థిక , విద్య సర్టిఫికెట్లు దరఖాస్తుతో పాటు జాతచెయ్యలని కోరారు. ఈ ప్రవేశ దరఖాస్తులను జూన్ 5 లో వనస్థలిపురం లోని గృహం కార్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. బైట్ : మార్గం రాజేష్ ( అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.