ETV Bharat / briefs

గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : May 6, 2019, 5:08 PM IST

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి వద్ద నర్సింగ్​ విద్యార్థి దినేష్​ ఆత్మహత్య కలకలం రేపింది. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి సెల్లార్​లోకి దూకి దినేష్​ అనే నర్సింగ్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్ద ఆధార్​ కార్డు, సంస్థ రిసీప్ట్​ను గుర్తించారు. రోహన్​భాయ్​ దినేష్​ భాయ్​ పేరుతో గుర్తింపు కార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

గాంధీ ఆస్పత్రి వద్ద నర్సింగ్​ విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చూడండి : అనుమానాస్పద స్థితిలో సెక్యూరిటీ గార్డు మృతి

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి సెల్లార్​లోకి దూకి దినేష్​ అనే నర్సింగ్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్ద ఆధార్​ కార్డు, సంస్థ రిసీప్ట్​ను గుర్తించారు. రోహన్​భాయ్​ దినేష్​ భాయ్​ పేరుతో గుర్తింపు కార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

గాంధీ ఆస్పత్రి వద్ద నర్సింగ్​ విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చూడండి : అనుమానాస్పద స్థితిలో సెక్యూరిటీ గార్డు మృతి

సికింద్రాబాద్.. యాంకర్.గాంధీ ఆస్పత్రి పై నుండి సెల్లార్ లోకి దూకి దినేష్ అనే వ్యక్తి ఆత్మహత్య, విజయ నర్సింగ్ స్కూల్ సంబందించిన రిషిప్ట్ మరియు ఆధార్ కార్డ్ గుర్తించిన పోలీసులు.గుజరాత్ కు చెందిన వ్యక్తిగా ఆధార్ కార్డులో ఉన్నదని పోలీసులు తెలిపారు.రోహన్ భాయ్ దినేష్ భాయ్ అనే పేరుతో ఇతని ఆధార్ కార్డ్ ఉన్నట్లు పోలీసుల నిర్ధారణ..చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది..గాంధీ ఆస్పత్రి పై నుండి దూకినట్లుగా పోలీసులు చెబుతున్నారు..చిలకలగూడా పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాని మార్చురీ కి తరలించారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.