ETV Bharat / briefs

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

గులాబీ పార్టీ నుంచి లోక్​సభకు నూతనంగా ఎన్నికైన తొమ్మిది మంది ఎంపీలు తెరాస అధినేత  కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

author img

By

Published : May 24, 2019, 6:08 PM IST

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

తెరాస తరఫున గెలిచిన నూతన ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెరాస నుంచి 9మంది ఎంపీలు గెలుపొందారు. గెలిచిన ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

ఇదీ చదవండి: పాలమూరు తెరాసలో అంతర్మథనం

తెరాస తరఫున గెలిచిన నూతన ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెరాస నుంచి 9మంది ఎంపీలు గెలుపొందారు. గెలిచిన ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

ఇదీ చదవండి: పాలమూరు తెరాసలో అంతర్మథనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.