ETV Bharat / briefs

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

రాష్ట్రంలో మూడు స్థానాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని అధికారులు పర్యవేక్షించారు.

author img

By

Published : Mar 23, 2019, 5:58 AM IST

Updated : Mar 23, 2019, 7:27 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్
తెలంగాణలో మూడు శాసనమండలి స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 73.27 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో అత్యధికంగా 89.25శాతం మంది ఓటేశారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 59.03 శాతం, ఉపాధ్యాయుల స్థానానికి 83.54 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:పట్టభద్రుల ఓటర్లను వెనక్కు పంపిన అధికారులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్
తెలంగాణలో మూడు శాసనమండలి స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 73.27 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో అత్యధికంగా 89.25శాతం మంది ఓటేశారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 59.03 శాతం, ఉపాధ్యాయుల స్థానానికి 83.54 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:పట్టభద్రుల ఓటర్లను వెనక్కు పంపిన అధికారులు

Intro:Tg_wgl_24_24_prabhuthwa_Hospatal_lo_Mandhula_golmal_pkg_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
.... సుదూర ప్రాంతాల నుండి రోగులు ఆస్పత్రికి వచ్చి చూపించుకున్న అంతరం మందులు రెండు 3 రోజులకు రాసి ఇవ్వడం , అన్ని మందులు ఉండక మరో రకం మాత్రలు బయట కొనుగోలు చేయవలసి రావడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఫార్మాసిస్టు లతో వాగ్వాదానికి దిగుతున్నారు.
VO:2; ఈ విషయంపై జూనియర్ ఫార్మసిస్ట్ శ్రీనివాస్ రావు ను వివరణ కోరగా ఓపీ ప్రతిరోజు 800 నుండి 1000 మంది వరకు వస్తున్నారని, రోగులందరికీ మందులు సరి పోవాలని ఉద్దేశంతోనే ఈ విధంగా ఇస్తున్నామన్నారు.రికార్డ్ లలో ఎన్ని ఇస్తే ,అన్నే ఎంటర్ చేస్తున్నామని అన్నారు.అంతేకాక గర్భిణీలకు, బాలింతలకు , వృద్ధులకు , బిపి , షు kiగర్ రోగులకు 30 రోజుల కు మందులు ఇస్తున్నామన్నారుK.
VO:3: ఈ విషయంపై జిల్లా ప్రధాన వైద్య అధికారి డాక్టర్ బీమ్ సాగర్ వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ పి రోగులకు మూడు రోజులకు మాత్రమే మందులు ఇవ్వాలని , ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నామని, బడ్జెట్ కూడా సరిపోయినంత ఉందని ఇక్కడ అందుబాటులో లేని మందులను కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నామని తెలిపారు.


Body:..250 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆచరణలో మాత్రం వంద పడకల ఆసుపత్రి గానే ఉంది.ఎప్పటి కైనా ప్రభుత్వం వెంటనే అప్ గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.



Conclusion:9394450198
Last Updated : Mar 23, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.