ETV Bharat / briefs

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి వనపర్తిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పట్టణానికి మంజూరైన రెండు పడక గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

author img

By

Published : Jun 30, 2019, 7:44 PM IST

minister-niranjan-reddy-foundation-for-double-bed-room

వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా పట్టణ శివారులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్కులు వ్యాయామ సంబంధిత పరికరాలను ప్రారంభించారు. అనంతరం శ్వేతనగర్ కాలనీలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 14 వందల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఖిల్లా గణపురం మండలం కర్ణ తండాలో 100 గృహాల నిర్మాణం పూరైందని... వచ్చే వారంలో వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తికి సంబంధించి 560 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ఇవీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా పట్టణ శివారులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్కులు వ్యాయామ సంబంధిత పరికరాలను ప్రారంభించారు. అనంతరం శ్వేతనగర్ కాలనీలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 14 వందల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఖిల్లా గణపురం మండలం కర్ణ తండాలో 100 గృహాల నిర్మాణం పూరైందని... వచ్చే వారంలో వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తికి సంబంధించి 560 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ఇవీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

Intro:tg_mbnr_03_ag_minister_inauguration_double_bed_room_avb_c3
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమాల్లో భాగంగా పట్టణ శివారులో రెండు పడక గదుల ఇల్లు నిర్మాణానికి మొదటగా ఆయన శంకుస్థాపన చేశారు సమీపంలో మరో 36 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన మంత్రి ఇ పట్టణంలోని కేటీఆర్ ర్ పార్కులు వ్యాయామ సంబంధిత పరికరాలను ప్రారంభించారు అనంతరం పట్టణంలోని శ్వేత నగర్ కాలనీలో బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 14 వందల ఇల్లు మంజూరయ్యాయి ఇందులో ఖిల్లా గణపురం మండలం కర్ణ తండాలో 100 ఇండ్లు పూర్తిగా నిర్మాణం అయ్యాయని వచ్చే వారంలో వాటిని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు వనపర్తి పట్టణానికి సంబంధించి 560 ఇండ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టి పట్టణంలోనే పేద ప్రజలకు వాటిని ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు


Body:tg_mbnr_03_ag_minister_inauguration_double_bed_room_avb_c3


Conclusion:tg_mbnr_03_ag_minister_inauguration_double_bed_room_avb_c3

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.