కన్నెపల్లి పంపుహౌస్లోని ఆరో మోటారును గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్ఛాన్ చేయగానే పుంప్హౌజ్ నుంచి గోదావరి జలాలు ఉబికి వచ్చాయి. జలధారను చూసి నేతలంతా ఆనందంతో పరువశించిపోయారు.
ఇవీ చూడండి:కేసీఆర్ కల ఫలించిన వేళ...