ETV Bharat / briefs

కొడుకు దగ్గరికి వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల - kagaznagarlo-chori1

హైదరాబాద్​లో ఉంటున్న తన కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉందామని వెళ్లింది. వేసవి కావటం వల్ల మళ్లీ అందరూ కలిసి స్వగ్రామానికి వచ్చారు. కానీ వచ్చేసరికి ఉన్నదంతా దొంగలు ఎత్తుకెళ్లారు.

విస్తుపోవటం కుటుంబసభ్యుల వంతైంది
author img

By

Published : May 30, 2019, 8:53 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో దొంగతనం జరిగింది. సీతాపతిరోడ్​లోని త్రినేత్ర శివాలయం సమీపంలో నివాసముంటున్న పంజాల భూలక్ష్మి... 20రోజుల క్రితం హైదరాబాద్​లోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం కుటుంబసభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటం చూసి కంగారు పడ్డారు. లోనికి వెళ్లి పడక గదిలో చూడగా... బీరువాల తలుపులు తెరిచి, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారని గ్రహించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. రూ.10 వేల నగదు, 3తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు పోయినట్లు బాధితులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విస్తుపోవటం కుటుంబసభ్యుల వంతైంది

ఇవీ చూడండి: నోటిమాటే నిజమైంది..

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో దొంగతనం జరిగింది. సీతాపతిరోడ్​లోని త్రినేత్ర శివాలయం సమీపంలో నివాసముంటున్న పంజాల భూలక్ష్మి... 20రోజుల క్రితం హైదరాబాద్​లోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం కుటుంబసభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటం చూసి కంగారు పడ్డారు. లోనికి వెళ్లి పడక గదిలో చూడగా... బీరువాల తలుపులు తెరిచి, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారని గ్రహించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. రూ.10 వేల నగదు, 3తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు పోయినట్లు బాధితులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విస్తుపోవటం కుటుంబసభ్యుల వంతైంది

ఇవీ చూడండి: నోటిమాటే నిజమైంది..

Intro:filename:

tg_adb_23_30_kagaznagarlo_chori_av_c11


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దొంగతనం జరిగింది. పట్టణంలోని సీతాపతి రోడ్ లోని త్రినేత్ర శివాలయం సమీపంలో పంజాల భులక్ష్మీ నివాసం ఉంటున్నారు. గత 20రోజుల క్రితం హైద్రాబాద్ లోని తన కుమారుడు వద్దకు వెళ్ళింది. ఈ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి చేరుకోగానే మెయిన్ డోర్ కొద్దిగా తెరిచి ఉండటం చూసి కంగారు పడ్డారు. లోనికి వెళ్లి పడక గదిలో చూడగా మూడు బీరువాల తలుపులు తెరిచి వస్తువులన్నీ చిందరవందరగా పది ఉండటంతో దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో 10000నగదు, 3తులాల బంగారు, 15తులాల వెండి ఆభరణాలు ఉండే అని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.