ETV Bharat / briefs

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!

మధ్యప్రదేశ్​, ఉత్తర కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఫలితంగా రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​​ వాతావరణ కేంద్రం తెలిపింది.

author img

By

Published : Mar 29, 2019, 1:17 AM IST

Updated : Mar 29, 2019, 7:34 AM IST

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!
ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!
రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. ఏప్రిల్​, మే నెలల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని... ఫలితంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!
రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. ఏప్రిల్​, మే నెలల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని... ఫలితంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

sample description
Last Updated : Mar 29, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.