ETV Bharat / briefs

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం - election traning

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్థానిక ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో వారి విధి నిర్వహణలో నిర్వర్తించాల్సిన బాధ్యతను ఎంపీడీవో వివరించారు.

ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం
author img

By

Published : Apr 16, 2019, 5:26 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీడీవో మహమ్మద్​ యావర్​ హుస్సేన్​, ఏవోపీఆర్డీ మహమ్మద్​ హుస్సేన్​ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం

ఇదీ చదవండిః రైతన్నల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశం

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీడీవో మహమ్మద్​ యావర్​ హుస్సేన్​, ఏవోపీఆర్డీ మహమ్మద్​ హుస్సేన్​ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం

ఇదీ చదవండిః రైతన్నల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశం

Intro:కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లో ప్రభుత్వ టీచర్లు కు సానిక ఎన్నికల ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎలక్షన్ భాగం లో సమావేశం జరిగింది వారి విధి నిర్వహణ చేయవాలిసిన సూచనలు మరియు భాధ్యతలును చెపుతూ ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీడీఓ మొహమ్మద్ యావర్ హుస్సేన్ సూపి బాన్సువాడ ఏ.ఓ.పీ ర్ .డి మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు


Body:నర్సింలు బాన్సువాడ


Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.