యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పంతంగి తెరాస అభ్యర్థి 11 ఓట్లతో విజయం సాధించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. చౌటుప్పల్ నూతన జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డితో పాటు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం