ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.
![c-voter-survey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3327719_c-voter.png)
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.