ETV Bharat / briefs

అంతా మీ ఇష్టమేనా: సుప్రీంకోర్టు

కళాశాల రుసుముల నిర్ణయాధికారం కేసులో హైదరాబాద్ వాసవి ఇంజినీరింగ్ కాలేజీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణయాధికారం తమకే ఇవ్వాలన్న వాదనలను కొట్టేసింది. ఫీజు నియంత్రణ అధికారం ప్రభుత్వ రుసుము నియంత్రణ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది.

author img

By

Published : Mar 13, 2019, 5:24 PM IST

ధర్మాసనం
ధర్మాసనం
సుప్రీంకోర్టులో వాసవి ఇంజినీరింగ్ కళాశాల రుసుముల వ్యవహారంపై విచారణ జరిగింది. ఫీజు నిర్ణయాధికారం కళాశాలలకే ఇవ్వాలని కాలేజీ తరఫున సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ కోరగా.. జస్టిస్ అరుణ మిశ్రా బెంచ్​ ఆయన వాదనలను తిరస్కరించింది. ప్రైవేటు కళాశాలల తీరు తెలుసని అభిప్రాయపడిన ధర్మాసనం... నిబంధనల విషయంలో వారి తీరును ప్రస్తావించింది. ప్రభుత్వ రుసుము నియంత్రణ కమిటీకే నిర్ణయాధికారం ఉంటుందని తెలిపింది.

వాసవి కళాశాల ప్రవేశ రుసుమును ఫీజు నియంత్రణ మండలి రూ.97 వేలుగా నిర్ణయించగా... కళాశాల యాజమాన్యంహైకోర్టును ఆశ్రయించి లక్షా 60 వేలకు ఫీజు పెంచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఫీజు నిర్ణయాధికారం తమకే ఉండాలని వాదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల ఫీజు వివరాలను, మిగిలిన కాలేజీల ఫీజు వివరాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!

ధర్మాసనం
సుప్రీంకోర్టులో వాసవి ఇంజినీరింగ్ కళాశాల రుసుముల వ్యవహారంపై విచారణ జరిగింది. ఫీజు నిర్ణయాధికారం కళాశాలలకే ఇవ్వాలని కాలేజీ తరఫున సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ కోరగా.. జస్టిస్ అరుణ మిశ్రా బెంచ్​ ఆయన వాదనలను తిరస్కరించింది. ప్రైవేటు కళాశాలల తీరు తెలుసని అభిప్రాయపడిన ధర్మాసనం... నిబంధనల విషయంలో వారి తీరును ప్రస్తావించింది. ప్రభుత్వ రుసుము నియంత్రణ కమిటీకే నిర్ణయాధికారం ఉంటుందని తెలిపింది.

వాసవి కళాశాల ప్రవేశ రుసుమును ఫీజు నియంత్రణ మండలి రూ.97 వేలుగా నిర్ణయించగా... కళాశాల యాజమాన్యంహైకోర్టును ఆశ్రయించి లక్షా 60 వేలకు ఫీజు పెంచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఫీజు నిర్ణయాధికారం తమకే ఉండాలని వాదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల ఫీజు వివరాలను, మిగిలిన కాలేజీల ఫీజు వివరాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!

Intro:TG_SRD_42_13_COLLECTOR_VIS_AB_C1
యాంకర్ వాయిస్... భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది దాని ప్రకారమే మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల స్వీకరణ ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఉంటుందని జిల్లా పాలనాధికారి మరియు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మ రెడ్డి తెలిపారు మెదక్ పార్లమెంటు సంబంధించి నామినేషన్ పత్రాలు స్వీకరణ జిల్లా కేంద్రంలో ఉంటుందని తెలిపారు

వాయిస్ ఓవర్.. నామినేషన్ వేసే ముందు రిటర్నింగ్ అధికారి వద్దకు పోటీ చేసే అభ్యర్థి తో పాటు ఉ బలపరిచే అభ్యర్థులు ఐదుగురు కంటే ఎక్కువ రాకూడదు

నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థుల వాహనాలు 100 మీటర్ల దూరం నుండి నిలిపివేసి నామినేషన్ వేయడానికి రావాలి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మ రెడ్డి తెలిపారు

నామినేషన్ పత్రాల స్వీకరణ

అంతా కూడా వీడియోగ్రఫీ లో జరుగుతుందని ఎన్ని గంటలకు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేది పూర్తిగా ఏమేమి సమర్పించారు అనేది రికార్డు చేస్తార

నామినేషన్ పత్రాల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అయితే ఒకరు బలపరిచే వ్యక్తి ఉండాలి అలాగే స్వతంత్ర అభ్యర్థి కి పదిమంది బలపరిచే వ్యక్తులు ఉండాలి వారు కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే ఉండాలి

పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులు 70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చన

నామినేషన్ తో పాటు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి అఫిడవిట్ ఫారం 26 లో ఉంటుంది

దానిలో వారి ఆస్తుల వివరాలు మరియు ఐదు సంవత్సరాల్లో వారి కుటుంబ సభ్యుల వివరాలు ఇన్కంటాక్స్ వివరాలు అలాగే నేర చరిత్రకి సంబంధించిన వివరాలు తెలియ పరచాలి అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పనిచేస్తాయని ఎస్ ఎస్ టి అలాగే ఎఫ్ ఎస్ టీ అలాగే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం పనిచేస్తాయని మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు

బైట్..
1. ధర్మారెడ్డి... మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.