ETV Bharat / bharat

వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడమీ పురస్కారం - శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం

కాంగ్రెస్​ సీనియర్​ నేత, రచయిత వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయనతో పాటు అరుంధతి సుబ్రమణియన్​ను సహా మరో 18మందికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది.

Sahitya Akademi Award
కాంగ్రెస్​ నేత వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
author img

By

Published : Mar 12, 2021, 8:22 PM IST

కాంగ్రెస్ సీనియర్​ ​నేత, రచయిత ఎమ్​ వీరప్ప మొయిలీని.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అరుంధతి సుబ్రమణియన్​తో పాటు మరో 18మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. ఈ మేరకు 'నేషనల్​ అకాడమీ ఆఫ్​ లెటర్స్​' శుక్రవారం ప్రకటించింది.

'శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం' అనే ఇతిహాస కవిత్వం రాసినందుకు మొయిలీకి అవార్డు వచ్చింది. సుబ్రమణియన్​ రాసిన 'వెన్​ గాడ్​ ఈజ్​ ఏ ట్రావెలర్​' అనే ఇంగ్లీషు కవితకు అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారిలో నిఖిలేశ్వర్​(తెలుగు) , హరిశ్​ మీనాక్షీ(గుజరాతీ), అనామికా(హిందీ), ఆర్​ఎస్​ భాస్కర్​(కొంకణీ)తదితరులు ఉన్నారు. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్థానీ భాషలకు అవార్డులు తరువాత తేదీలో ప్రకటించనున్నట్లు అకాడమీ తెలిపింది.

కాంగ్రెస్ సీనియర్​ ​నేత, రచయిత ఎమ్​ వీరప్ప మొయిలీని.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అరుంధతి సుబ్రమణియన్​తో పాటు మరో 18మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. ఈ మేరకు 'నేషనల్​ అకాడమీ ఆఫ్​ లెటర్స్​' శుక్రవారం ప్రకటించింది.

'శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం' అనే ఇతిహాస కవిత్వం రాసినందుకు మొయిలీకి అవార్డు వచ్చింది. సుబ్రమణియన్​ రాసిన 'వెన్​ గాడ్​ ఈజ్​ ఏ ట్రావెలర్​' అనే ఇంగ్లీషు కవితకు అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారిలో నిఖిలేశ్వర్​(తెలుగు) , హరిశ్​ మీనాక్షీ(గుజరాతీ), అనామికా(హిందీ), ఆర్​ఎస్​ భాస్కర్​(కొంకణీ)తదితరులు ఉన్నారు. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్థానీ భాషలకు అవార్డులు తరువాత తేదీలో ప్రకటించనున్నట్లు అకాడమీ తెలిపింది.

ఇదీ చూడండి: కేరళ ఆనవాయితీ మారేనా? సర్వేలన్నీ వామపక్షాల వైపే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.