బంగాల్లోని 291 శాసనసభ నియోజకవర్గాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. డార్జిలింగ్లోని మిగిలిన మూడు స్థానాల్లో తమ మిత్రపక్షాలు పోటీ చేస్తాయని తెలిపింది.
అభ్యర్థుల జాబితాను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన భవానీపుర్ నుంచి ఈసారి సోవన్దేవ్ ఛటోపాధ్యాయ బరిలోకి దిగుతారని వెల్లడించారు.
ఇదీ చదవండి : బంగాల్లో అంతర్గత కుమ్ములాటల ఉచ్చులో భాజపా!
ఇదీ చదవండి : ఎన్నికల వేళ బంగాల్కు టికాయిత్
ఇదీ చదవండి : బంగాల్లో కాంగ్రెస్-లెఫ్ట్ సీట్ల పంపకాలు పూర్తి