ETV Bharat / bharat

కశ్మీర్​లో మరో 'బ్యాంకు' దోపిడి- రూ.17లక్షలు చోరీ!

author img

By

Published : Mar 22, 2021, 8:33 PM IST

జమ్ముకశ్మీర్​ బ్యాంకుల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే రెండు బ్యాంకుల్లో చోరీ జరగ్గా.. షోపియాన్​లో సోమవారం ఎస్​బీఐ ఏటీఎం​ను లూటీ చేశారు దుండగులు.

Thieves loot Rs 17 lakh from SBI ATM in Shopian
కశ్మీర్​లో మరో దొంగతనం.. రూ.17లక్షలు చోరీ!

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో భారతీయ స్టేట్ బ్యాంక్​ (ఎస్​బీఐ) ఏటీఎం​లో సోమవారం దాదాపు రూ.17లక్షలు అపహరించారు దుండగులు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసినట్లు సమాచారం. రూ.17లక్షలు దోచుకెళ్లినట్లు ప్రాథమిక అంచనా. వాస్తవంగా ఎంత సొమ్ము లూటీ అయిందో దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.

కశ్మీర్​లో మార్చిలో జరిగిన మూడో బ్యాంకు దొంగతనం ఇది. ఇప్పటికే బారాముల్లా, శ్రీనగర్​లలో రెండు గ్రామీణ బ్యాంకులు లూటీకి గురయ్యాయి.

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో భారతీయ స్టేట్ బ్యాంక్​ (ఎస్​బీఐ) ఏటీఎం​లో సోమవారం దాదాపు రూ.17లక్షలు అపహరించారు దుండగులు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసినట్లు సమాచారం. రూ.17లక్షలు దోచుకెళ్లినట్లు ప్రాథమిక అంచనా. వాస్తవంగా ఎంత సొమ్ము లూటీ అయిందో దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.

కశ్మీర్​లో మార్చిలో జరిగిన మూడో బ్యాంకు దొంగతనం ఇది. ఇప్పటికే బారాముల్లా, శ్రీనగర్​లలో రెండు గ్రామీణ బ్యాంకులు లూటీకి గురయ్యాయి.

ఇదీ చూడండి: 'జమ్ముకశ్మీర్​లో రాజకీయ హత్యలకు కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.