ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​కు కరోనా

author img

By

Published : Apr 10, 2021, 12:49 AM IST

Updated : Apr 10, 2021, 9:57 AM IST

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్​కు కరోనా సోకింది. శుక్రవారం ఆయనకు కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయిందని సంఘ్​ పేర్కొంది.

RSS chief
ఆర్​ఎస్​ఎస్​ ఛీఫ్​ మోహన్​ భగవత్​కు కరోనా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ చీఫ్ మోహన్​ భగవత్​ కరోనా బారినపడ్డారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన నాగ్​పుర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆర్​ఎస్​ఎస్​ వర్గాలు వెల్లడించాయి.

భగవత్​కు కొవిడ్​ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన​ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించాయి. భగవత్​కు కరోనా సోకిన విషయాన్ని ఆర్​ఎస్​ఎస్​ ధ్రువీకరించింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ చీఫ్ మోహన్​ భగవత్​ కరోనా బారినపడ్డారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన నాగ్​పుర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆర్​ఎస్​ఎస్​ వర్గాలు వెల్లడించాయి.

భగవత్​కు కొవిడ్​ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన​ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించాయి. భగవత్​కు కరోనా సోకిన విషయాన్ని ఆర్​ఎస్​ఎస్​ ధ్రువీకరించింది.

ఇదీ చదవండి:కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి

Last Updated : Apr 10, 2021, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.