ప్రముఖ బంగాల్ రచయిత, కవి శంఖా ఘోష్(89) మృతిచెందారు. కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన మృతిచెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
శంఖా ఘోష్ పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలు అందుకున్నారు. దీంతోపాటు ఘోష్కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ప్రముఖ బంగాల్ రచయిత, కవి శంఖా ఘోష్(89) మృతిచెందారు. కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన మృతిచెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
శంఖా ఘోష్ పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలు అందుకున్నారు. దీంతోపాటు ఘోష్కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ప్రముఖ బంగాల్ రచయిత, కవి శంఖా ఘోష్(89) మృతిచెందారు. కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన మృతిచెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
శంఖా ఘోష్ పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలు అందుకున్నారు. దీంతోపాటు ఘోష్కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.