ETV Bharat / bharat

'మన్​ కీ బాత్'​పై  రాహుల్​ పరోక్ష విమర్శలు - election campaign in tamilnadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం ఉదయం ఈరోడ్​ జిల్లాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ 'మన్​ కీ బాత్'​ కార్యక్రమంపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్​.

rahul gandhi attends tamilnadu election campaign targets modi mann ki bat
'మన్​ కీ బాత్​ కాదు.. ప్రజా సమస్యల కోసం వచ్చాను'
author img

By

Published : Jan 24, 2021, 1:11 PM IST

తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. ఆదివారం ఉదయం.. ఈరోడ్​ జిల్లా పెరుందరయ్​ ప్రాంతంలో నిర్వహించిన​ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

'నా మనసులోని మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీ సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి ఇక్కడకు వచ్చాను' అని పేర్కొంటూ.. పరోక్షంగా ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'పై విమర్శలు గుప్పించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాహుల్​ గాంధీ.. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న కొయంబత్తూర్​లో పర్యటించారు.

తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. ఆదివారం ఉదయం.. ఈరోడ్​ జిల్లా పెరుందరయ్​ ప్రాంతంలో నిర్వహించిన​ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

'నా మనసులోని మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీ సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి ఇక్కడకు వచ్చాను' అని పేర్కొంటూ.. పరోక్షంగా ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'పై విమర్శలు గుప్పించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాహుల్​ గాంధీ.. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న కొయంబత్తూర్​లో పర్యటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.