ETV Bharat / bharat

రాష్ట్రపతి రైలు ప్రయాణం- 15 ఏళ్లలో తొలిసారి.. - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

Ramnath Kovind
రామ్​నాథ్​ కోవింద్​
author img

By

Published : Jun 25, 2021, 10:24 AM IST

Updated : Jun 25, 2021, 1:07 PM IST

10:03 June 25

15 ఏళ్లలో తొలిసారి రాష్ట్రపతి రైలు ప్రయాణం

  • Delhi | President Ram Nath Kovind along with his wife boards a special train from Safdarjung railway station for his native place in Kanpur in Uttar Pradesh

    Railways Minister Piyush Goyal and Railway Board Chairman and CEO Suneet Sharma also present pic.twitter.com/E7AzpY9vd8

    — ANI (@ANI) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం రైలులో ప్రయాణం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని స్వస్థలానికి దిల్లీ సప్ధార్​గంజ్​ నుంచి ప్రత్యేక రైలులో సతీసమేతంగా బయలు దేరారు. గత 15 ఏళ్లలో తొలిసారి రైలులో ప్రయాణిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, రైల్వో బోర్డు ఛైర్మన్​, సీఈఓ సునీత్​ శర్మ.. రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు. 

దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో యూపీ కాన్పుర్​, లఖ్​నవూ వెళ్తారు. ఆ తర్వాత జిన్జాక్​, రురా గ్రామాల్లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పాత మిత్రులు, పాఠశాల స్నేహితులను కలవనున్నారు. 

రాష్ట్రపతి గౌరవార్థం ఈనెల 27న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు అక్కడి అధికారులు. అనంతరం 28న కాన్పుర్​ నుంచి లఖ్​నవూ చేరుకుంటారు. లఖ్​నవూలో రెండు రోజుల పర్యటన తర్వాత దిల్లీ బయలుదేరుతారు.

10:03 June 25

15 ఏళ్లలో తొలిసారి రాష్ట్రపతి రైలు ప్రయాణం

  • Delhi | President Ram Nath Kovind along with his wife boards a special train from Safdarjung railway station for his native place in Kanpur in Uttar Pradesh

    Railways Minister Piyush Goyal and Railway Board Chairman and CEO Suneet Sharma also present pic.twitter.com/E7AzpY9vd8

    — ANI (@ANI) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం రైలులో ప్రయాణం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని స్వస్థలానికి దిల్లీ సప్ధార్​గంజ్​ నుంచి ప్రత్యేక రైలులో సతీసమేతంగా బయలు దేరారు. గత 15 ఏళ్లలో తొలిసారి రైలులో ప్రయాణిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, రైల్వో బోర్డు ఛైర్మన్​, సీఈఓ సునీత్​ శర్మ.. రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు. 

దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో యూపీ కాన్పుర్​, లఖ్​నవూ వెళ్తారు. ఆ తర్వాత జిన్జాక్​, రురా గ్రామాల్లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పాత మిత్రులు, పాఠశాల స్నేహితులను కలవనున్నారు. 

రాష్ట్రపతి గౌరవార్థం ఈనెల 27న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు అక్కడి అధికారులు. అనంతరం 28న కాన్పుర్​ నుంచి లఖ్​నవూ చేరుకుంటారు. లఖ్​నవూలో రెండు రోజుల పర్యటన తర్వాత దిల్లీ బయలుదేరుతారు.

Last Updated : Jun 25, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.