ETV Bharat / bharat

రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

author img

By

Published : Jan 26, 2021, 1:33 PM IST

Updated : Jan 26, 2021, 1:51 PM IST

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని దిల్లీ పోలీసులు కోరారు. ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో నంగ్లోయిలోని రోడ్డుపై బైఠాయించారు. రైతులు ​ముందుకు సాగకుండా రోడ్డును దిగ్బంధించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం

ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలు దారితీసిన వేళ.. రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని దిల్లీ పోలీసులు అభ్యర్థించారు. చట్టానికి చేతుల్లోకి తీసుకోద్దని కోరారు. బారికేడ్లు తొలగించి దిల్లీలోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకునేందుకు నంగ్లోయి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించకుండా రోడ్డును దిగ్భందించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!
Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

మెట్రో స్టేషన్ల మూసివేత..

ర్యాలీ సమయంలో రైతులు-పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. 10కి పైగా మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​ వేదికగా ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

ఇదీ చూడండి: ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్

ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలు దారితీసిన వేళ.. రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని దిల్లీ పోలీసులు అభ్యర్థించారు. చట్టానికి చేతుల్లోకి తీసుకోద్దని కోరారు. బారికేడ్లు తొలగించి దిల్లీలోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకునేందుకు నంగ్లోయి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించకుండా రోడ్డును దిగ్భందించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!
Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

మెట్రో స్టేషన్ల మూసివేత..

ర్యాలీ సమయంలో రైతులు-పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. 10కి పైగా మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​ వేదికగా ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

ఇదీ చూడండి: ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్

Last Updated : Jan 26, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.