ETV Bharat / bharat

ఫేస్​బుక్​, గూగుల్​కు కేంద్రం సమన్లు

author img

By

Published : Jun 28, 2021, 11:54 AM IST

సోషల్​ మీడియా దుర్వినియోగంపై చేపడుతున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ గూగుల్​, ఫేస్​బుక్​లకు సమన్లు జారీ చేసింది. ప్యానెల్​ ఎదుట మంగళవారం హాజరు కావాలని సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేసింది.

it summons Google, గూగుల్ ఫేస్​బుక్​ పార్లమెంటరీ ప్యానెల్
పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ సమన్లు

సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​, గూగుల్​ సంస్థలకు పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ సమన్లు జారీ చేసింది. సోషల్​ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడం సహా వినియోగదారుల హక్కుల భద్రతలపై చేపడుతున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ప్యానెల్​ ఎదుట హాజరవ్వాలని సంబంధిత సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేసింది.

అంతకుముందు జూన్​ 18న స్టాండింగ్​ కమిటీ ట్విట్టర్​కు ఇదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఐటీ రూల్స్​ సామాన్యుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవే అని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 26 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇవీ చదవండి :

సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​, గూగుల్​ సంస్థలకు పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ సమన్లు జారీ చేసింది. సోషల్​ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడం సహా వినియోగదారుల హక్కుల భద్రతలపై చేపడుతున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ప్యానెల్​ ఎదుట హాజరవ్వాలని సంబంధిత సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేసింది.

అంతకుముందు జూన్​ 18న స్టాండింగ్​ కమిటీ ట్విట్టర్​కు ఇదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఐటీ రూల్స్​ సామాన్యుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవే అని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 26 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.