ETV Bharat / bharat

కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​కు మంత్రుల ఏడాది వేతనం

author img

By

Published : May 13, 2021, 3:32 PM IST

రాష్ట్రమంత్రులందరూ తమ నెలజీతాన్ని సంవత్సరం పాటు కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​కు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయని తెలిపింది.

B S Yediyurappa
సీఎం యడియూరప్ప

కరోనా బాధితులకు అండగా నిలిచేలా కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంత్రులందరూ తమ నెల జీతాన్ని ఒక సంవత్సరం పాటు కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​కు ఇవ్వాలని తీర్మానించింది.

దీనికి సంబంధించి రాష్ట్రమంత్రివర్గం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... మే 1 నుంచే మంత్రులు ప్రతినెలా తమ జీతాన్ని కొవిడ్ రిలీఫ్​ ఫండ్​కు ఇవ్వాల్సి ఉంటుంది.

కరోనా బాధితులకు అండగా నిలిచేలా కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంత్రులందరూ తమ నెల జీతాన్ని ఒక సంవత్సరం పాటు కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​కు ఇవ్వాలని తీర్మానించింది.

దీనికి సంబంధించి రాష్ట్రమంత్రివర్గం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... మే 1 నుంచే మంత్రులు ప్రతినెలా తమ జీతాన్ని కొవిడ్ రిలీఫ్​ ఫండ్​కు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 'రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో రాజ్యసభ భేష్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.