ETV Bharat / bharat

డీఎంకే ఎంపీ కనిమొళికి కరోనా

author img

By

Published : Apr 3, 2021, 1:37 PM IST

డీఎంకే ఎంపీ కనిమొళి కరోనా బారిన పడ్డారు. ఆమె తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. గత నెలరోజులుగా ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

MP Kanimozhi tests Covid-19 positive
కరోనా బారిన పడిన డీఎంకే నేత కనిమొళి

డీఎంకే నేత, లోక్​సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ నిర్ధరణ అయిన వెంటనే ఆమె చెన్నై సీఐటీ కాలనీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

MP Kanimozhi tests Covid-19 positive
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కనిమొళి..

డీఎంకే స్టార్​ క్యాంపెయినర్​గా ఉన్న ఆమె గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్​ టెస్ట్​ చేయించుకున్నారు.

ఇదీ చదవండి: ఆసుపత్రిలో చేరిన ఫరూక్​ అబ్దుల్లా

డీఎంకే నేత, లోక్​సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ నిర్ధరణ అయిన వెంటనే ఆమె చెన్నై సీఐటీ కాలనీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

MP Kanimozhi tests Covid-19 positive
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కనిమొళి..

డీఎంకే స్టార్​ క్యాంపెయినర్​గా ఉన్న ఆమె గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్​ టెస్ట్​ చేయించుకున్నారు.

ఇదీ చదవండి: ఆసుపత్రిలో చేరిన ఫరూక్​ అబ్దుల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.