ETV Bharat / bharat

భాజపా ఎంపీపై కర్రలతో దాడి! - TMC goons

బంగాల్​లో జల్పాయ్​గురి ఎంపీపై దాడి జరిగింది. తనపై తృణమూల్ కార్యకర్తలే దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్​ ఆరోపించారు. బంగాల్​లో న్యాయమనేదే లేదన్నారు.

MP Jalpaiguri Dr. Jayanta Kumar Roy attacked by TMC goons
ఎంపీపై దాడి
author img

By

Published : Jun 11, 2021, 8:23 PM IST

బంగాల్​లోని జల్పాయ్​గురి ఎంపీపై దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలే తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. తన తల, చేతులపై కొట్టారన్నారు. బంగాల్​లో చట్టమనేదే లేదని విమర్శలు చేశారు. తనతో పాటు ఉన్న మరికొందిరిపైనా దాడి జరిగిందిని తెలిపారు.

MP Jalpaiguri  attacked by TMC goons
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ జయంత కుమార్
police
ఘటనా స్థలిలో పోలీసులు

ప్రస్తుతం ఎంపీ జయంత కుమార్ సిలిగురిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

బంగాల్​లోని జల్పాయ్​గురి ఎంపీపై దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలే తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. తన తల, చేతులపై కొట్టారన్నారు. బంగాల్​లో చట్టమనేదే లేదని విమర్శలు చేశారు. తనతో పాటు ఉన్న మరికొందిరిపైనా దాడి జరిగిందిని తెలిపారు.

MP Jalpaiguri  attacked by TMC goons
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ జయంత కుమార్
police
ఘటనా స్థలిలో పోలీసులు

ప్రస్తుతం ఎంపీ జయంత కుమార్ సిలిగురిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.