ETV Bharat / bharat

ఒకే కళాశాలలో 40 మంది విద్యార్థులకు కరోనా! - కాలేజీలో కరోనా కలకలం

ఝార్ఖండ్​లోని ఓ కళాశాలలో 40 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు కరోనా బారినపడ్డారు. వైరస్​ సోకిన అందరినీ హోమ్​ ఐసోలేషన్​కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

More than forty students and professors of Xavier Labor Relations Institute (XLRI), were infected with Corona.
ఆ కాలేజీలో 40 మంది విద్యార్థులకు కరోనా
author img

By

Published : Apr 11, 2021, 9:46 AM IST

ఝార్ఖండ్​ జం​షెద్​పుర్​లోని జేవియర్ లేబర్​ రిలేషన్స్ ఇన్​స్టిట్యూట్​(ఎక్స్​ఎల్​ ఆర్​ఐ) కాలేజీలో కరోనా కలకలం రేపింది. దాదాపు 40 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు కరోనా బారినపడ్డారు. దీంతో కళాశాలను అధికారులు మూసేశారు. వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్​కు తరలించారు.

జేవియర్ కళాశాల.. దేశంలోనే అతిపెద్ద మేనేజ్​మెంట్​ విద్యాసంస్థగా పేరుంది. జంషెద్​పుర్​లో శుక్రవారం కొత్తగా 256 కేసులు నమోదయ్యాయి.

ఝార్ఖండ్​ జం​షెద్​పుర్​లోని జేవియర్ లేబర్​ రిలేషన్స్ ఇన్​స్టిట్యూట్​(ఎక్స్​ఎల్​ ఆర్​ఐ) కాలేజీలో కరోనా కలకలం రేపింది. దాదాపు 40 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు కరోనా బారినపడ్డారు. దీంతో కళాశాలను అధికారులు మూసేశారు. వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్​కు తరలించారు.

జేవియర్ కళాశాల.. దేశంలోనే అతిపెద్ద మేనేజ్​మెంట్​ విద్యాసంస్థగా పేరుంది. జంషెద్​పుర్​లో శుక్రవారం కొత్తగా 256 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : 'అడుక్కోవడం నేరమా.. కాదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.