ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది దుర్మరణం - 7 Death In Road Accident

Mathura road accident: కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల ఏడుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. మహారాష్ట్రలో జరిగిన మరో ప్రమాదంలోనూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి గాయపడింది.

Mathura road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 7, 2022, 8:02 AM IST

Updated : May 7, 2022, 8:53 AM IST

Mathura road accident: ఉత్తర్​ప్రదేశ్​ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్​ప్రెస్​ వేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని మథురా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరంతా నోయిడాలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Mathura road accident
మథురలో రోడ్డు ప్రమాదం
Mathura road accident
కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

అతివేగంతో.. : టవేరా.. ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఉమ్రేద్​ మార్గ్​లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. టవేరా అతివేగంతో ప్రయాణించి ట్రక్కును ఓవర్​టేక్​ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!'

Mathura road accident: ఉత్తర్​ప్రదేశ్​ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్​ప్రెస్​ వేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని మథురా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరంతా నోయిడాలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Mathura road accident
మథురలో రోడ్డు ప్రమాదం
Mathura road accident
కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

అతివేగంతో.. : టవేరా.. ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఉమ్రేద్​ మార్గ్​లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. టవేరా అతివేగంతో ప్రయాణించి ట్రక్కును ఓవర్​టేక్​ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!'

Last Updated : May 7, 2022, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.