ETV Bharat / bharat

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా

author img

By

Published : Mar 21, 2021, 2:10 PM IST

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు.

Lok Sabha Speaker Om Birla tested positive for COVID19
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా బారిన పడ్డారు. ఈనెల 19న పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

చికిత్స నిమిత్తం శనివారం.. దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు స్పీకర్​. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా బారిన పడ్డారు. ఈనెల 19న పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

చికిత్స నిమిత్తం శనివారం.. దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు స్పీకర్​. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.