ETV Bharat / bharat

ట్విట్టర్‌ ఎండీకి హైకోర్టులో ఊరట

author img

By

Published : Jun 24, 2021, 5:45 PM IST

Updated : Jun 24, 2021, 6:09 PM IST

ట్విట్టర్‌ ఎండీ మనీశ్​ మహేశ్వరిపై యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు మనీశ్​​ మహేశ్వరి.

Twitter MD
ట్విట్టర్‌ ఎండీ

ట్విట్టర్‌ ఎండీ మనీశ్​ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరటంపై స్పందించిన కోర్టు.. వర్చువల్​గా విచారించవచ్చని సూచించింది. యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును మనీశ్​ మహేశ్వరి ఆశ్రయించారు.

వ్యక్తిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణతో యూపీ ఘజియాబాద్‌ పోలీసులు మహేశ్వరికి నోటీసులు జారీ చేశారు. నేరంతో తనకు సంబంధం లేదని తెలిపిన ట్విట్టర్‌ ఎండీ మనీశ్​ మహేశ్వరి.. తాను బెంగళూరులో నివసిస్తున్నానని తెలిపారు.
ఇదీ చదవండి:West Bengal: మమత 'నందిగ్రామ్​' పిటిషన్​పై తీర్పు వాయిదా

ట్విట్టర్‌ ఎండీ మనీశ్​ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరటంపై స్పందించిన కోర్టు.. వర్చువల్​గా విచారించవచ్చని సూచించింది. యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును మనీశ్​ మహేశ్వరి ఆశ్రయించారు.

వ్యక్తిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణతో యూపీ ఘజియాబాద్‌ పోలీసులు మహేశ్వరికి నోటీసులు జారీ చేశారు. నేరంతో తనకు సంబంధం లేదని తెలిపిన ట్విట్టర్‌ ఎండీ మనీశ్​ మహేశ్వరి.. తాను బెంగళూరులో నివసిస్తున్నానని తెలిపారు.
ఇదీ చదవండి:West Bengal: మమత 'నందిగ్రామ్​' పిటిషన్​పై తీర్పు వాయిదా

గుప్కార్​ కూటమి నేతలతో మోదీ భేటీ

Last Updated : Jun 24, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.