జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
![కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం kashmir encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12834502-thumbnail-3x2-kashmir.jpg?imwidth=3840)
08:35 August 21
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో.. కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.
ఇదీ చూడండి:Vaccination in India: 'అందరికీ టీకా'తోనే.. థర్డ్ వేవ్కు అడ్డుకట్ట!
08:35 August 21
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో.. కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.
ఇదీ చూడండి:Vaccination in India: 'అందరికీ టీకా'తోనే.. థర్డ్ వేవ్కు అడ్డుకట్ట!