ETV Bharat / bharat

దేశంలో 111 రోజుల కనిష్ఠానికి కొత్త కరోనా కేసులు

author img

By

Published : Jul 6, 2021, 9:28 AM IST

Updated : Jul 6, 2021, 10:03 AM IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 34,703 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 4,64,357గా ఉంది.

corona cases today, కరోనా మహమ్మారి వార్తలు
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 మందికి కొవిడ్​ సోకింది. 51,864 మంది కోలుకోగా 553 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.17 శాతంగా నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,06,19,932
  • మొత్తం మరణాలు : 4,03,281
  • కోలుకున్నావారు : 2,97,52,294
  • యాక్టివ్​ కేసులు : 4,64,357
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మొత్తం టెస్టులు..

దేశంలో ఇప్పటివరకు 42,14,24,881‬ కరోనా పరీక్షలు జరిగాయి. సోమవారం ఒక్కరోజే 16,47,424 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా సోమవారం.. 45,82,246 డోసులు పంపిణీ అయ్యాయి. ఇప్పటివరకు 35,75,53,612 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : 'డెల్టా వేరియంట్​పై టీకాల ప్రభావం తక్కువే'

దేశంలో కరోనా కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 మందికి కొవిడ్​ సోకింది. 51,864 మంది కోలుకోగా 553 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.17 శాతంగా నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,06,19,932
  • మొత్తం మరణాలు : 4,03,281
  • కోలుకున్నావారు : 2,97,52,294
  • యాక్టివ్​ కేసులు : 4,64,357
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మొత్తం టెస్టులు..

దేశంలో ఇప్పటివరకు 42,14,24,881‬ కరోనా పరీక్షలు జరిగాయి. సోమవారం ఒక్కరోజే 16,47,424 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా సోమవారం.. 45,82,246 డోసులు పంపిణీ అయ్యాయి. ఇప్పటివరకు 35,75,53,612 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : 'డెల్టా వేరియంట్​పై టీకాల ప్రభావం తక్కువే'

Last Updated : Jul 6, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.