ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 39,742 మందికి కరోనా

author img

By

Published : Jul 25, 2021, 10:05 AM IST

Updated : Jul 25, 2021, 11:10 AM IST

దేశంలో కొత్తగా 39,742 మందికి కరోనా సోకింది(Corona Cases). మరో 39 వేల మందికి పైగా కోలుకోగా.. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases
కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకగా 39,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 3,13,71,901
  • మొత్తం మరణాలు: 4,20,551
  • కోలుకున్నవారు: 3,05,43,138
  • యాక్టివ్​ కేసులు: 4,08,212
  • " class="align-text-top noRightClick twitterSection" data="COvid GFX Embed Link ">COvid GFX Embed Link

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 45,37,70,580 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 42,67,799 డోసులు అందించినట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

కరోనా నుంచి కోలుకున్నాక కాలేయంలో గడ్డలు!

'పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే'

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకగా 39,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 3,13,71,901
  • మొత్తం మరణాలు: 4,20,551
  • కోలుకున్నవారు: 3,05,43,138
  • యాక్టివ్​ కేసులు: 4,08,212
  • " class="align-text-top noRightClick twitterSection" data="COvid GFX Embed Link ">COvid GFX Embed Link

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 45,37,70,580 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 42,67,799 డోసులు అందించినట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

కరోనా నుంచి కోలుకున్నాక కాలేయంలో గడ్డలు!

'పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే'

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

Last Updated : Jul 25, 2021, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.