ETV Bharat / bharat

'అడ్డంకులు తొలగించి.. చర్చలు జరపండి'

author img

By

Published : Mar 17, 2021, 6:29 AM IST

అడ్డంకులు తొలగించి తమతో కేంద్రం చర్చలు జరపాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్​ చేశాయి. జనవరి 26న జరిగిన ఎర్రకోట అల్లర్లు తర్వాత ఇప్పటివరకు రైతులు-కేంద్రానికి మధ్య చర్చలు జరగలేదు.

Govt should remove obstacles, open doors for dialogue: Unions protesting against farm laws
'అడ్డంకులు తొలగించి.. చర్చలు జరపండి'

దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాలు.. అడ్డంకులు తొలగించి, తమతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరాయి. చర్చలు జరపడానికి తాము ఎప్పడూ అనుకూలంగా ఉంటామని పేర్కొంది సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం).

రైతులు-కేంద్రానికి మధ్య ఇప్పటివరకు 11సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 22న చర్చలు జరిగాయి.. గణతంత్ర దినోత్సం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారడం వల్ల మళ్లీ చర్చలు జరగలేదు.

దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాలు.. అడ్డంకులు తొలగించి, తమతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరాయి. చర్చలు జరపడానికి తాము ఎప్పడూ అనుకూలంగా ఉంటామని పేర్కొంది సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం).

రైతులు-కేంద్రానికి మధ్య ఇప్పటివరకు 11సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 22న చర్చలు జరిగాయి.. గణతంత్ర దినోత్సం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారడం వల్ల మళ్లీ చర్చలు జరగలేదు.

ఇదీ చూడండి: శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్​బీర్​​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.