ETV Bharat / bharat

'సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమే.. కానీ'

author img

By

Published : Apr 12, 2021, 11:54 AM IST

సాగు చట్టాలపై కేంద్రంతో చర్చించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్. డిమాండ్లలో మాత్రం ఎలాంటి మార్పులుండబోవని స్పష్టం చేశారు.

Farmers ready to talk if govt invites
రైతుల డిమాండ్లలో మార్పులుండవన్న రాకేశ్​ టికాయిత్​

కేంద్రం ఆహ్వనిస్తే సాగు చట్టాలపై చర్చించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు. అయితే.. రైతుల డిమాండ్లలో ఎలాంటి మార్పులుండబోవని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున రైతులు చర్చలు జరపాలని హరియాణా సీఎం నరేంద్ర సింగ్​ తోమర్​ కోరిన నేపథ్యంలో టికాయిత్​ ఈ మేరకు స్పందించారు.

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు టికాయిత్​. కనీస మద్దతు ధరతో కూడిన కొత్త చట్టాలను తీసుకురావాలని అన్నారు. చర్చలకు సంయుక్త కిసాన్​ మోర్చాను పిలవాలని సూచించారు.

కేంద్రం ఆహ్వనిస్తే సాగు చట్టాలపై చర్చించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు. అయితే.. రైతుల డిమాండ్లలో ఎలాంటి మార్పులుండబోవని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున రైతులు చర్చలు జరపాలని హరియాణా సీఎం నరేంద్ర సింగ్​ తోమర్​ కోరిన నేపథ్యంలో టికాయిత్​ ఈ మేరకు స్పందించారు.

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు టికాయిత్​. కనీస మద్దతు ధరతో కూడిన కొత్త చట్టాలను తీసుకురావాలని అన్నారు. చర్చలకు సంయుక్త కిసాన్​ మోర్చాను పిలవాలని సూచించారు.

ఇదీ చదవండి: కరోనా విలయం: ఒక్కరోజే 1,68,912 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.