దిల్లీ విజ్ఞాన్ భవన్లో ముగిసిన 11వ విడత చర్చలు
- మరోసారి అసంపూర్తిగా ముగిసిన చర్చలు
- రైతుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయశాఖ మంత్రి
- చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశాం: తోమర్
- ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదు: తోమర్
- రైతుల నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం: తోమర్