ETV Bharat / bharat

Unlock​: మెట్రో కూతలు.. బస్సుల పరుగులు

author img

By

Published : Jun 7, 2021, 9:31 AM IST

Updated : Jun 7, 2021, 11:18 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతుండగా.. పలు రాష్ట్రాల్లో అన్​లాక్(Unlock) ప్రక్రియ మొదలవుతోంది. రవాణా వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ముంబయిలోనూ బస్సు సౌకర్యాలు మొదలయ్యాయి.

metro services resume in delh
అన్​లాక్​తో ప్రారంభమైన రవాణా సౌకర్యాలు

దేశంలో కరోనా(covid) రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు అన్​లాక్​ దిశగా సాగుతున్నాయి. దిల్లీలో నెలన్నర తర్వాత లాక్​డౌన్(lockdown) ఎత్తేయగా.. ప్రజలు తమ పనులను ప్రారంభించారు. రవాణా సదుపాయాలు, మార్కెట్లు మొదలయ్యాయి. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి.

మెట్రో రైళ్లు
50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో నడుస్తున్న మెట్రో రైళ్లు
metro services open
మెట్రో లోకి వెళుతున్న మహిళ

దిల్లీలో సరి-బేసి విధానంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి.

metro services open
ప్రారంభమైన వ్యాపారాలు
maharastra unlock process
దిల్లీలో ప్రారంభమైన మార్కెట్లు

దిల్లీలో అన్​లాక్​ ప్రక్రియతో నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలసకూలీలు చేరుకుంటున్నారు. బస్​ స్టాండ్​లలో, ఫ్లై ఓవర్​ల వద్ద జనం భారీగా దర్శనమిస్తున్నారు. ​

metro services resume in delhi
వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి చేరుకుంటున్న ప్రజలు
metro services resume in delhi
అన్​లాక్​ ప్రక్రియతో దిల్లీకి చేరుతున్న వలసకూలీలు

మహారాష్ట్రాలోనూ అన్​లాక్​ ప్రక్రియ మొదలైంది. రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులను చేరవేయడానికి ప్రభుత్వ బస్సులు రోడ్లెక్కాయి. ఈ క్రమంలో బస్సు స్టాప్​ల వద్ద జనం భౌతిక దూరం పాటించకుండానే బారులు తీరారు.

Bus services in Mumbai to resume
ముంబయిలో ప్రారంభమైన బస్సులు
Bus services in Mumbai to resume
బస్సు కోసం భౌతిక దూరం పాటించకుండా బారులు తీరిన జనం
Bus services in Mumbai to resume
బస్సు ఎక్కేప్పుడు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా జనం

ఇవీ చదవండి:'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'

కొవిడ్​ టెస్ట్​ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!

దేశంలో కరోనా(covid) రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు అన్​లాక్​ దిశగా సాగుతున్నాయి. దిల్లీలో నెలన్నర తర్వాత లాక్​డౌన్(lockdown) ఎత్తేయగా.. ప్రజలు తమ పనులను ప్రారంభించారు. రవాణా సదుపాయాలు, మార్కెట్లు మొదలయ్యాయి. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి.

మెట్రో రైళ్లు
50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో నడుస్తున్న మెట్రో రైళ్లు
metro services open
మెట్రో లోకి వెళుతున్న మహిళ

దిల్లీలో సరి-బేసి విధానంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి.

metro services open
ప్రారంభమైన వ్యాపారాలు
maharastra unlock process
దిల్లీలో ప్రారంభమైన మార్కెట్లు

దిల్లీలో అన్​లాక్​ ప్రక్రియతో నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలసకూలీలు చేరుకుంటున్నారు. బస్​ స్టాండ్​లలో, ఫ్లై ఓవర్​ల వద్ద జనం భారీగా దర్శనమిస్తున్నారు. ​

metro services resume in delhi
వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి చేరుకుంటున్న ప్రజలు
metro services resume in delhi
అన్​లాక్​ ప్రక్రియతో దిల్లీకి చేరుతున్న వలసకూలీలు

మహారాష్ట్రాలోనూ అన్​లాక్​ ప్రక్రియ మొదలైంది. రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులను చేరవేయడానికి ప్రభుత్వ బస్సులు రోడ్లెక్కాయి. ఈ క్రమంలో బస్సు స్టాప్​ల వద్ద జనం భౌతిక దూరం పాటించకుండానే బారులు తీరారు.

Bus services in Mumbai to resume
ముంబయిలో ప్రారంభమైన బస్సులు
Bus services in Mumbai to resume
బస్సు కోసం భౌతిక దూరం పాటించకుండా బారులు తీరిన జనం
Bus services in Mumbai to resume
బస్సు ఎక్కేప్పుడు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా జనం

ఇవీ చదవండి:'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'

కొవిడ్​ టెస్ట్​ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!

Last Updated : Jun 7, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.