ETV Bharat / bharat

బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ - బాంబులతో దాడి చేసి.. 11లక్షలు చోరీ

బిహార్​లో బంకా జిల్లాలోని ఓ ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

criminals looted 11 lakh rupees
11లక్షలు చోరీ
author img

By

Published : May 26, 2021, 2:18 PM IST

బిహార్​ బంకా జిల్లా శంకర్​పుర్​లోని మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు.

criminals looted 11 lakh rupees
ధర్మాకాంటాపై దాడి చేసిన దుండగులు
criminals looted 11 lakh rupees
బాంబులతో దాడి
criminals looted 11 lakh rupees
కమ్మేసిన పొగ

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శంకర్​పుర్​ మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మకాంటాలో 8నుంచి 10 మంది దొంగలు చొరబడ్డారు. బాంబులు వేశారు. కాల్పులు జరిపారు. ఈ దాడిలో ధర్మాకాంటాలో పని చేసే ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారు ప్రస్తుతం భగల్​పుర్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.

criminals looted 11 lakh rupees
ధ్వంసమైన కార్యాలయం

ఇదీ చదవండి : 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

బిహార్​ బంకా జిల్లా శంకర్​పుర్​లోని మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు.

criminals looted 11 lakh rupees
ధర్మాకాంటాపై దాడి చేసిన దుండగులు
criminals looted 11 lakh rupees
బాంబులతో దాడి
criminals looted 11 lakh rupees
కమ్మేసిన పొగ

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శంకర్​పుర్​ మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మకాంటాలో 8నుంచి 10 మంది దొంగలు చొరబడ్డారు. బాంబులు వేశారు. కాల్పులు జరిపారు. ఈ దాడిలో ధర్మాకాంటాలో పని చేసే ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారు ప్రస్తుతం భగల్​పుర్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.

criminals looted 11 lakh rupees
ధ్వంసమైన కార్యాలయం

ఇదీ చదవండి : 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.