ETV Bharat / bharat

బంగాల్, ఒడిశాలో కేంద్ర మంత్రుల పర్యటన - home ministry team to review cyclone yaas

యాస్​ తుపాను నష్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రుల బృందం.. బంగాల్​, ఒడిశాలో సోమవారం పర్యటించనుంది. మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది.

cyclone
యాస్​ తుపాను
author img

By

Published : Jun 7, 2021, 6:22 AM IST

యాస్ తుపాను(Yaas cyclone) నష్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రుల బృందం బంగాల్, ఒడిశాలో నేడు పర్యటించనుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమావేశం కానున్నారు.

పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి.. ఏడుగురు మంత్రుల బృందం బంగాల్​కు చేరుకుంది.

బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రా​లను యాస్​ తుపాను కుదిపేసింది. 21 లక్షల మందిపై ఈ తుపాను ప్రభావం పడింది.

ఇదీ చదవండి : Lakshadweep: ఓవైపు నిరసనలు.. మరోవైపు కొత్త ఆదేశాలు

యాస్ తుపాను(Yaas cyclone) నష్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రుల బృందం బంగాల్, ఒడిశాలో నేడు పర్యటించనుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమావేశం కానున్నారు.

పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి.. ఏడుగురు మంత్రుల బృందం బంగాల్​కు చేరుకుంది.

బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రా​లను యాస్​ తుపాను కుదిపేసింది. 21 లక్షల మందిపై ఈ తుపాను ప్రభావం పడింది.

ఇదీ చదవండి : Lakshadweep: ఓవైపు నిరసనలు.. మరోవైపు కొత్త ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.