ETV Bharat / bharat

కన్నడనాట సాఫీగా రెండో దశ 'పల్లె పోరు'

author img

By

Published : Dec 27, 2020, 12:51 PM IST

కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 39,378 స్థానాలకు గానూ.. లక్ష మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Voting underway for 2nd phase of gram panchayat elections in Karnataka
కన్నడనాట సాఫీగా రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్​

కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 109 తాలుకాల్లోని 2,709 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు​ నిర్వహిస్తున్నారు అధికారులు. 20,728 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. వైరస్​ రోగులు ఓటేసేందుకు చివరి గంట సమయం కేటాయించారు.

Karnataka Grama Panchayath Elections phase-2
ఓటేసేందుకు పోటెత్తిన మహిళలు
Karnataka Grama Panchayath Elections phase-2
ఓటర్​కు సిరా వేస్తున్న ఎన్నికల సిబ్బంది

మొత్తం 39వేల 378 స్థానాల్లో 1లక్షా 5వేల 431 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో 3,697 పంచాయతీల అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Karnataka Grama Panchayath Elections phase-2
కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటింగ్​..
Karnataka Grama Panchayath Elections phase-2
ఓటేస్తున్న మహిళ

ఈ నెల 22న 117 తాలూకాలలో 3,019 పంచాయతీలకు తొలి దశలో ఓటింగ్​ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్​ 30న జరగనుంది.

ఇదీ చదవండి: అసోం పర్యటనలో షా.. కామాఖ్యా ఆలయ సందర్శన

కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 109 తాలుకాల్లోని 2,709 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు​ నిర్వహిస్తున్నారు అధికారులు. 20,728 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. వైరస్​ రోగులు ఓటేసేందుకు చివరి గంట సమయం కేటాయించారు.

Karnataka Grama Panchayath Elections phase-2
ఓటేసేందుకు పోటెత్తిన మహిళలు
Karnataka Grama Panchayath Elections phase-2
ఓటర్​కు సిరా వేస్తున్న ఎన్నికల సిబ్బంది

మొత్తం 39వేల 378 స్థానాల్లో 1లక్షా 5వేల 431 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో 3,697 పంచాయతీల అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Karnataka Grama Panchayath Elections phase-2
కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటింగ్​..
Karnataka Grama Panchayath Elections phase-2
ఓటేస్తున్న మహిళ

ఈ నెల 22న 117 తాలూకాలలో 3,019 పంచాయతీలకు తొలి దశలో ఓటింగ్​ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్​ 30న జరగనుంది.

ఇదీ చదవండి: అసోం పర్యటనలో షా.. కామాఖ్యా ఆలయ సందర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.