ETV Bharat / bharat

పార్లమెంటులో చోటుకు 'రాణి' వాసం తప్పనిసరి!

author img

By

Published : Mar 25, 2019, 7:26 PM IST

ఆ రాష్ట్రంలో 25 లోక్​సభ నియోజకవర్గాలు. స్వాతంత్ర్యం వచ్చాక 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఇన్ని దశాబ్దాల్లో దిగువసభకు ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది మాత్రం 28మంది మహిళలే. వారిలో దాదాపు అందరూ రాజకుటుంబీకులు లేదా అత్యంత ఉన్నత కుటుంబాలకు చెందినవారే. వినేందుకు ఆసక్తికరంగా ఉన్న ఈ విషయం... మహిళా రిజర్వేషన్​ ఆవశ్యకతను తెలియచెబుతోంది.

లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లో మహిళల పోటీ అంతంతమాత్రమే
లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లో మహిళల పోటీ అంతంతమాత్రమే
వసుంధ రాజే.... రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి. ప్రధాన ప్రతిపక్షం భాజపాకు ఆ రాష్ట్రంలో ఉన్న కీలక నేతల జాబితాలో మొదటి పేరు ఆమెదే. ఆ రాష్ట్ర రాజకీయాల్లో అంతటి శక్తిమంతమైన, అందరికీ సుపరిచితమైన మహిళ ఇంకెవరైనా ఉన్నారా అంటే... మౌనమే సమాధానం. రాజస్థాన్​ నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఇద్దరు మహిళల పేర్లు చెప్పమని అడిగినా కష్టం. ఎందుకంటే... జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్ర మహిళల పాత్ర చాలా చాలా తక్కువ.

14 ఎన్నికలు.. 180 మంది

రాజస్థాన్​లో ఉన్న లోక్​సభ స్థానాలు 25. 1952 నుంచి రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు జరిగింది 14సార్లు. ఈ ఎన్నికల్లో మొత్తం పోటీ చేసిన మహిళల సంఖ్య 180. వారిలోనూ చాలాసార్లు పోటీకి దిగినవారే ఎక్కువ. వీరిలో ఇప్పటివరకు లోక్​సభకు ఎన్నికైంది 28 మంది మహిళలే.

1952లో అత్యల్పం.. 2009లో కాస్త నయం

1952లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​ మొత్తం మీద ఇద్దరు మహిళలే బరిలో నిలిచారు. వారు... శారదాబాయి, దేవీ భార్గవ. కానీ వారికి డిపాజిట్లయినా దక్కలేదు.

1952- 1989 మధ్య జరిగిన లోకసభ ఎన్నికల్లో పోటీకి నిలిచిన మహిళలు ఆరుగురే.

2009లో 31 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు.

వసుంధర రాజే మాత్రమే...

రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా 2003 నుంచి 2008, 2013 నుంచి 2018 వరకు పని చేశారు భాజపా మహిళా నేత వసుంధర రాజే. ఆమె 1989 నుంచి ఝలావర్​ లోక్​సభ స్థానం నుంచి ఐదుసార్లు పోటీ చేసి గెలుపొందారు.

స్వతంత్ర పార్టీ నేత గాయత్రీదేవీ, కాంగ్రెస్​ నేత గిరిజా వ్యాస్​ లోక్​సభ ఎన్నికల్లో చాలాసార్లు పోటీకి దిగారు.

అత్యధికం నలుగురే..

రాజస్థాన్​లోని లోక్​సభ స్థానాలకు పోటీ చేసే మహిళల సంఖ్యే కాదు... వారు గెలిచిన సందర్భాలూ చాలా తక్కువ. ఇప్పటివరకు 180 మంది మహిళలు పోటీకి దిగితే... వారిలో 125 మందికి కనీసం డిపాజిట్​ అయినా దక్కలేదు. 1991, 1996 ఎన్నికల్లో మాత్రమే రాజస్థాన్ నుంచి నలుగురు మహిళలు లోక్​సభకు ఎన్నికయ్యారు.

77శాతం ఓట్లు ఆమెకే..

రాజస్థాన్​లోని ధనిక కుటుంబానికి చెందిన మహిళ గాయత్రీ దేవి 1962 లోక్​సభ ఎన్నికల్లో జైపూర్​ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె 77.08శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. జైపూర్​ నుంచి ఎంపీగా మూడుసార్లు గెలిచారు గాయత్రి.

ధనికులే అధికులు

రాజస్థాన్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన మహిళల్లో ఎక్కువ మంది ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారే. 1971లో జోధ్​పూర్​ స్థానం నుంచి గెలుపొందిన కృష్ణకుమారి, 1991లో భరత్​పూర్​లో విజయం సాధించిన కృష్ణేంద్ర కౌర్​, అక్కడే 1996లో గెలుపొందిన దివ్యసింగ్​, 1991 ఎన్నికల్లో అల్వార్​ నుంచి లోక్​సభకు వెళ్లిన మహేంద్ర కుమారి సంపన్నులే.

కాంగ్రెస్ మహిళా​ నేత గిరిజా సింగ్​ ఏడుసార్లు లోక్​సభ ఎన్నికల్లో పోటీచేశారు. నాలుగు సార్లు గెలుపొందారు.

33% రిజర్వేషన్​ ఇంకెప్పుడు?

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షకు... ఎన్నికల అభ్యర్థుల సంఖ్య అద్దంపడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు మహిళా ఉద్యమకారులు.

"పురుషాధిక్య సమాజం వల్ల రాజకీయాల్లో మహిళలకు ఎన్నో ఏళ్లుగా అవకాశాలు రావడం లేదు. హక్కులపై అవగాహన, అక్షరాస్యత పెరగడం వల్ల కొన్నేళ్ల నుంచి మహిళలు కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ 33శాతం రిజర్వేషన్లు అనే అంశం వాస్తవానికి చాలా దూరంగానే ఉంది."
--సుమిత్రా సింగ్​, రాజస్థాన్​ అసెంబ్లీ మాజీ స్పీకర్​, 9 సార్లు ఎమ్మెల్యే

"ఎన్నికల్లో పోటీకి మహిళలు ముందుకు వస్తున్నారు. కానీ.. వారికి ఉన్న విజయావకాశాల్ని పరిగణనలోకి తీసుకునే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి.
మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని కొన్ని రాజకీయ అంటున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందితేనే రాజకీయాల్లో అసలైన మార్పు వస్తుంది"
-- ఓం సైనీ, రాజకీయ విశ్లేషకులు

లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లో మహిళల పోటీ అంతంతమాత్రమే
వసుంధ రాజే.... రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి. ప్రధాన ప్రతిపక్షం భాజపాకు ఆ రాష్ట్రంలో ఉన్న కీలక నేతల జాబితాలో మొదటి పేరు ఆమెదే. ఆ రాష్ట్ర రాజకీయాల్లో అంతటి శక్తిమంతమైన, అందరికీ సుపరిచితమైన మహిళ ఇంకెవరైనా ఉన్నారా అంటే... మౌనమే సమాధానం. రాజస్థాన్​ నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఇద్దరు మహిళల పేర్లు చెప్పమని అడిగినా కష్టం. ఎందుకంటే... జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్ర మహిళల పాత్ర చాలా చాలా తక్కువ.

14 ఎన్నికలు.. 180 మంది

రాజస్థాన్​లో ఉన్న లోక్​సభ స్థానాలు 25. 1952 నుంచి రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు జరిగింది 14సార్లు. ఈ ఎన్నికల్లో మొత్తం పోటీ చేసిన మహిళల సంఖ్య 180. వారిలోనూ చాలాసార్లు పోటీకి దిగినవారే ఎక్కువ. వీరిలో ఇప్పటివరకు లోక్​సభకు ఎన్నికైంది 28 మంది మహిళలే.

1952లో అత్యల్పం.. 2009లో కాస్త నయం

1952లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​ మొత్తం మీద ఇద్దరు మహిళలే బరిలో నిలిచారు. వారు... శారదాబాయి, దేవీ భార్గవ. కానీ వారికి డిపాజిట్లయినా దక్కలేదు.

1952- 1989 మధ్య జరిగిన లోకసభ ఎన్నికల్లో పోటీకి నిలిచిన మహిళలు ఆరుగురే.

2009లో 31 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు.

వసుంధర రాజే మాత్రమే...

రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా 2003 నుంచి 2008, 2013 నుంచి 2018 వరకు పని చేశారు భాజపా మహిళా నేత వసుంధర రాజే. ఆమె 1989 నుంచి ఝలావర్​ లోక్​సభ స్థానం నుంచి ఐదుసార్లు పోటీ చేసి గెలుపొందారు.

స్వతంత్ర పార్టీ నేత గాయత్రీదేవీ, కాంగ్రెస్​ నేత గిరిజా వ్యాస్​ లోక్​సభ ఎన్నికల్లో చాలాసార్లు పోటీకి దిగారు.

అత్యధికం నలుగురే..

రాజస్థాన్​లోని లోక్​సభ స్థానాలకు పోటీ చేసే మహిళల సంఖ్యే కాదు... వారు గెలిచిన సందర్భాలూ చాలా తక్కువ. ఇప్పటివరకు 180 మంది మహిళలు పోటీకి దిగితే... వారిలో 125 మందికి కనీసం డిపాజిట్​ అయినా దక్కలేదు. 1991, 1996 ఎన్నికల్లో మాత్రమే రాజస్థాన్ నుంచి నలుగురు మహిళలు లోక్​సభకు ఎన్నికయ్యారు.

77శాతం ఓట్లు ఆమెకే..

రాజస్థాన్​లోని ధనిక కుటుంబానికి చెందిన మహిళ గాయత్రీ దేవి 1962 లోక్​సభ ఎన్నికల్లో జైపూర్​ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె 77.08శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. జైపూర్​ నుంచి ఎంపీగా మూడుసార్లు గెలిచారు గాయత్రి.

ధనికులే అధికులు

రాజస్థాన్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన మహిళల్లో ఎక్కువ మంది ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారే. 1971లో జోధ్​పూర్​ స్థానం నుంచి గెలుపొందిన కృష్ణకుమారి, 1991లో భరత్​పూర్​లో విజయం సాధించిన కృష్ణేంద్ర కౌర్​, అక్కడే 1996లో గెలుపొందిన దివ్యసింగ్​, 1991 ఎన్నికల్లో అల్వార్​ నుంచి లోక్​సభకు వెళ్లిన మహేంద్ర కుమారి సంపన్నులే.

కాంగ్రెస్ మహిళా​ నేత గిరిజా సింగ్​ ఏడుసార్లు లోక్​సభ ఎన్నికల్లో పోటీచేశారు. నాలుగు సార్లు గెలుపొందారు.

33% రిజర్వేషన్​ ఇంకెప్పుడు?

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షకు... ఎన్నికల అభ్యర్థుల సంఖ్య అద్దంపడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు మహిళా ఉద్యమకారులు.

"పురుషాధిక్య సమాజం వల్ల రాజకీయాల్లో మహిళలకు ఎన్నో ఏళ్లుగా అవకాశాలు రావడం లేదు. హక్కులపై అవగాహన, అక్షరాస్యత పెరగడం వల్ల కొన్నేళ్ల నుంచి మహిళలు కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ 33శాతం రిజర్వేషన్లు అనే అంశం వాస్తవానికి చాలా దూరంగానే ఉంది."
--సుమిత్రా సింగ్​, రాజస్థాన్​ అసెంబ్లీ మాజీ స్పీకర్​, 9 సార్లు ఎమ్మెల్యే

"ఎన్నికల్లో పోటీకి మహిళలు ముందుకు వస్తున్నారు. కానీ.. వారికి ఉన్న విజయావకాశాల్ని పరిగణనలోకి తీసుకునే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి.
మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని కొన్ని రాజకీయ అంటున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందితేనే రాజకీయాల్లో అసలైన మార్పు వస్తుంది"
-- ఓం సైనీ, రాజకీయ విశ్లేషకులు

RESTRICTION SUMMARY: MUST CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KGO: MANDATORY CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO MARKET, NO USE US BROADCAST NETWORKS
Norway (Exact location not available) - 24 March 2019
++REPORT RECORDED VIA FACETIME/QUALITY AS INCOMING FROM SOURCE++
1. SOUNDBITE (English) Susan Dollberg, Viking Ocean Cruises passenger
"So everything was going very well until yesterday morning. The sea started getting very, very rough in the beginning of the morning. And we were just rocking and rolling along. And as the day went on the seas got rougher and rougher. The ship was tipping a 45 degree angle in each on each side. The, we were in our cabin and everything was sliding everything everywhere and breaking and crashing and we could hardly move or walk."
++BLACK FRAMES BETWEEN SOUNDBITES++
2. SOUNDBITE (English) Susan Dollberg, Viking Ocean Cruises passenger:
"Eventually the ship's alarm sounded and we looked at each other and said 'oh my god this is real. We're going to have to go to our muster station.' So we went to the muster station and we sat for a while and while. Everything was arranged for the helicopter evacuation. And my husband and I were lucky that we were one of the first groups of people lifted off the ship. We were strapped, we were lifted together off the ship in 60-mile-an-hour winds."
++BLACK FRAMES BETWEEN SOUNDBITES++
3. SOUNDBITE (English) Susan Dollberg, Viking Ocean Cruises passenger:
"We were pulled up into a helicopter and transferred to an evacuation station that the incredible Norwegian people had set up for us. The hospitality here has been overwhelming. They have been doing everything possible to help us in any way. There's been medical staff, red cross, many volunteers."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The Viking Ocean Cruises company says all the passengers and crew of its Viking Sky cruise ship are safe, the ship has docked in the western Norwegian port of Molde and passengers are flying home as soon as possible.
The cruise ship issued a mayday call on Saturday afternoon as it had engine problems and feared it would be dashed against the rocks in a storm off the coast of Norway.
Rescuers worked all night and into Sunday to airlift half of its passengers, 479 people, to shore by helicopter before the ship was able to slowly make it way to Molde on Sunday.
One of the passengers, Susan Dollberg from Novato, California described the chaotic scene on board the ship in an interview with San Francisco TV station KGO.
The cruise ship line said the next scheduled trip for the boat, a visit to Scandinavia and Germany that was to leave on Wednesday, has been cancelled.
It said it did not anticipate any further cancellations to the ship's schedule.
The company thanked both Norwegian rescue services and residents for helping the Viking Sky's passengers and crew under such difficult circumstances.
"The hospitality here has been overwhelming. They have been doing everything possible to help us in any way," Dollberg said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.