ETV Bharat / bharat

అయోధ్యలో ఉద్ధవ్.. మందిరంపై మళ్లీ చర్చ!

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యలోని రామ్ ​లల్లా గుడిని సందర్శించారు. పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం అయోధ్యను సందర్శిస్తానని ఠాక్రే ముందే చెప్పారని.. అందుకే వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రామ మందిర నిర్మాణ కోసం భాజపాపై ఒత్తిడి పెంచేందుకే ఈ సందర్శనలన్న వార్తలు వినిపిస్తున్నాయి.

author img

By

Published : Jun 16, 2019, 12:03 PM IST

అయోధ్యలో ఠాక్రే- మందిరంపై మరోసారి చర్చ..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శివసేన మరోసారి అయోధ్య రామ మందిరాన్ని తెరపైకి తెస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే అయోధ్యను నేడు సందర్శించారు. అక్కడి రామ్​ లల్లా గుడిలో 18 మంది పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో ఠాక్రే- మందిరంపై మరోసారి చర్చ..!

కుమారుడు ఆదిత్య, పార్టీ ఎంపీలతో కలసి 'జై శ్రీరామ్' నినాదాల మధ్య ఠాక్రే అయోధ్య సందర్శన నడిచింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఠాక్రే అయోధ్యను సందర్శించారని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పార్టీ ప్రకటించింది.

ఈ ఏడాదిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపాను రామ మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ సందర్శన అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పదమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శివసేన మరోసారి అయోధ్య రామ మందిరాన్ని తెరపైకి తెస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే అయోధ్యను నేడు సందర్శించారు. అక్కడి రామ్​ లల్లా గుడిలో 18 మంది పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో ఠాక్రే- మందిరంపై మరోసారి చర్చ..!

కుమారుడు ఆదిత్య, పార్టీ ఎంపీలతో కలసి 'జై శ్రీరామ్' నినాదాల మధ్య ఠాక్రే అయోధ్య సందర్శన నడిచింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఠాక్రే అయోధ్యను సందర్శించారని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పార్టీ ప్రకటించింది.

ఈ ఏడాదిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపాను రామ మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ సందర్శన అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పదమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 15 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1940: UK Conservatives AP Clients Only 4216051
UK PM candidates react to dropping out suggestion
AP-APTN-1935: Somalia Blasts AP Clients Only 4216038
Several killed as explosions rock Somali capital
AP-APTN-1853: France Notre Dame 2 AP Clients Only 4216047
News conference after first Mass in Notre Dame
AP-APTN-1832: UAE Tanker AP Clients Only 4216044
Crew from tanker allegedly attacked land in UAE
AP-APTN-1827: France Notre Dame 7 Days News Access Only 4216043
First Mass in fire damaged Notre Dame Cathedral
AP-APTN-1805: Finland Hobby Horse AP Clients Only 4216042
Finnish girls put hobby horses through their paces
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.