ETV Bharat / bharat

కారులో ముగ్గురు మహిళలు సజీవదహనం

author img

By

Published : Jan 2, 2021, 2:01 PM IST

గుజరాత్​లోని గోండాల్​-రాజ్​కోట్​ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే సజీవదహన అయ్యారు.

Three women burnt to death in an accident between a truck and a car near Biliyala in Rajkot
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనం

గుజరాత్​ రాజ్​కోట్​ సమీపంలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన బిలియాలా గ్రామ శివారులో జరిగింది. పత్తి తీసుకుని వెళ్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు కారు నుంచి బయటకు రాలేకపోవడంతో అందులోనే సజీవదహనం అయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనం

ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతులను రేఖా జడేజా, రాశిక్​ జడేజా, ముకుందా రైజాడాగా గుర్తించారు.

ఇదీ చూడండి: హార్లే డేవిడ్​సన్​ బైక్​ షోరూంలో మంటలు

గుజరాత్​ రాజ్​కోట్​ సమీపంలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన బిలియాలా గ్రామ శివారులో జరిగింది. పత్తి తీసుకుని వెళ్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు కారు నుంచి బయటకు రాలేకపోవడంతో అందులోనే సజీవదహనం అయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనం

ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతులను రేఖా జడేజా, రాశిక్​ జడేజా, ముకుందా రైజాడాగా గుర్తించారు.

ఇదీ చూడండి: హార్లే డేవిడ్​సన్​ బైక్​ షోరూంలో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.